MINISTER MANDIPALLI RAMPRASAD REDDY REVIEW: వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ సమీక్షలో శాప్ ఎండీ గిరీశా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్రీడా శాఖలో సమస్యలు సహా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.