Minister Nara Lokesh Inaugurated Free Electric Buses in Mangalagiri : మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రి, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమాకూర్చాలని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మంత్రి లోకేశ్ కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఎంఈఐఎల్(MEIL) ఫౌండేషన్ రూ. 2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందజేసింది.
Category
🗞
NewsTranscript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪