Skip to playerSkip to main contentSkip to footer
  • 5/15/2025
Passenger Train Accident in BBNagar : యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్​ రైలు బీబీనగర్​ వద్ద ఆగింది. పైలెట్​ బోగి వెనుక బోగి కింది భాగంలో మంటలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు పైలెట్​, రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో రైలును గంటసేపు బీబీనగర్​ రైల్వే స్టేషన్​లో నిలిపివేశారు. పలువురు ప్రయాణికులు వేరువేరు మార్గాల్లో హైదరాబాద్​కు బయలుదేరారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక రైలు తిరిగి ప్రారంభమైంది.

Category

🗞
News
Transcript
00:00We'll see you next time.

Recommended