Crops Damaged By Heavy Rains And Krishna River Floods : భారీ వర్షాలు, కృష్ణానది వరదలతో పంట కోల్పోయిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ఒక్క పంటా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు.