Ganesh Immersion 2024 : నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది అనుసరించిన ప్రణాళికను, సిద్దం చేసి ఫాలో అవుతున్నట్లు తెలిపారు.