Skip to playerSkip to main contentSkip to footer
  • 5/19/2025
CM Revanth Reddy Comments On Indira Gandhi : పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారని గుర్తుచేశారు. 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ పేరు చెప్పుకొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇవాళ ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

Category

🗞
News
Transcript
00:00India and Pakistan
00:30Paranamagra
00:32La
00:32La
00:35Al
00:37Al
00:39Al
00:39Al
00:41Al
00:41Al
00:42Al
00:43Al
00:52Al
00:54Al
00:54Al
00:56Al
00:57Al
00:58Al
00:59Al
00:59Thank you so much for joining us.

Recommended