CM Start Drone Summit: డ్రోన్ల సాంకేతికత ఓ గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డ్రోన్లు, మొబైల్ ఫోన్లు, సీసీటీవీ కెమెరాలు, యాప్స్, శాటిలైట్ డేటాను క్రోడీకరించి విలువైన సమాచారాన్ని క్రోడీకరించవచ్చని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపదగా మారనుందని అమరావతి డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు వివరించారు.