Skip to playerSkip to main contentSkip to footer
  • 8/5/2024
Swachadanamm Pachadanam Program : హైదరాబాద్ మహానగరంలో స్వచ్ఛదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని మేయర్ విజయలక్ష్మీ అన్నారు. ప్రజలు ఇంకా చెత్త పారవేత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారికి వేయి రూపాయలు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. బంజారాహిల్స్‌ ఎన్​బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Category

🗞
News

Recommended