Andhra Pradesh : రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు - AP CM YS Jagan || Oneindia Telugu
  • 4 years ago
YS Jagan's cabinet approves agriculture electricity cash transfer scheme
#Andhrapradesh
#Ysjagan
#Amaravati
#Farmers
#Agriculture

విద్యుత్ నగదు బదిలీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఉచిత విద్యుత్ పథకం - నగదు బదిలీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులకు అందించే విద్యుత్ పై మాట్లాడిన సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు అని హామీ ఇచ్చారు.
Recommended