Skip to playerSkip to main contentSkip to footer
  • 5/23/2025
OY DEATH IN RAILWAY STATION: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి దేవాలయ యాత్రకు బయలుదేరిన పదేళ్ల బాలుడు మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి సమయంలో స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్‌ లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతుల కుమారుడు మణికంఠ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.ఒక ఊహించని ప్రమాదం, ఒక చిన్నారి జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయింది.

Category

🗞
News
Transcript
00:00GERYCLE
00:02I
00:06I
00:08I
00:10I
00:12I
00:14I
00:16I
00:18I
00:20I
00:22I
00:24I
00:26I

Recommended