Telangana Residents Stranded in Kashmir : పహల్గాం ఉగ్రదాడితో ఆందోళనలో ఇప్పటికే కశ్మీర్లో ఉన్న పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. భద్రతా దళాలు అప్రమ్తతమై భరోసా ఇస్తున్నా వీరు మాత్రం ఆందోళనలో ఉన్నారు. అక్కడున్న వారిలో తెలంగాణ పర్యాటకులు 80 మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం శ్రీనగర్లోని ఓ హోటల్లో ఉన్నారు.