IMD Officer DharmaRaju Interview About Telangana Weather : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు.