Telugu Nyaya Palana Meet in Vijayawada : తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ కె.మన్నథరావు తెలిపారు. 'అమ్మ భాషను మాట్లాడదాం - ఆత్మాభిమానం చాటుకుందాం' అని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా నిర్వహించిన 'తెలుగులో న్యాయపాలన' సమావేశంలో జస్టిస్ కె. మన్మథరావు మాట్లాడారు.