Seize the Ship Issue: కాకినాడ తీరంలోని స్టెల్లా ఎల్ నౌకలో సేకరించిన బియ్యం నమూనాల పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది. జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ ల్యాబ్లో నమూనాలు పరీక్షించాల్సి ఉన్నా ఆ ఊసేలేదు. సేకరించిన బియ్యం నమూనాలు ఎక్కడ ఉన్నాయి? వారం గడచినా పరీక్షలు ఎందుకు చెయ్యలేదు? ఈ జాప్యానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.