Skip to playerSkip to main contentSkip to footer
  • 9/14/2024
KTR on Kodangal Project Tenders : 95% శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాలలో ప్రమాదంలో రూ. 80 కోట్ల నష్టానికి కారణమైన మేఘా సంస్థకు, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.

Category

🗞
News

Recommended