రాష్ట్రంలో రేపట్నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త కార్డులు, మార్పులు-చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చని తెలిపారు. అర్హత లేకుండా రాయితీ పొందుతున్నవారు తమ రేషన్ కార్డులు సరెండర్ చేయాలని సూచించారు. ఇ