PM Modi Restarted Amaravati Works : దశాబ్ద కాలం క్రితం అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతుంది.