104th birth anniversary of Prof CR Rao : రాజకీయాలు కమీషన్లుగా మారాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో రాజకీయాల పట్ల వ్యతిరేక భావన కలుగుతోందని అన్నారు. హెచ్సీయూలో నిర్వహిస్తున్న ప్రొ.సీఆర్ రావు 104వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.