Chiranjeevi Donate One Crore Two Telugu States : వరదలు అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లోని బాధితుల ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మానవత్వం చాటుకుంటూ పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. చిత్ర సీమ నుంచి భారీ విరాలాలు వస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు పలు ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలు, తాగునీరు పంపిస్తున్నారు.