Major MR Gopal Naidu From Srikakulam District Awarded Kirti Chakra : దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర పురస్కారం మెుట్టమెుదటిసారి తెలుగు వ్యక్తికి లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లా రాంగోపాల్ నాయుడును కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. తాను చూపిన అసమాన ధైర్య సాహసాలకు గానూ ఈ పురస్కారం రాంగోపాల్ను వరించింది. ఇంతకీ మేజర్ ఏం చేశాడో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.