BJP Leaders on Delhi Election Result 2025 : దిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు దిల్లీ ఏర్పడబోతుందన్న ఆయన, అక్కడి ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.