BJP MP Etala Slaps Land Grabber In Pocharam : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్లో మంగళవారం ఎంపీ ఈటల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ క్రమంలో అతనిపై చేయిచేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.