CM Chandrababu Direct Interaction With Farmers in Krishna District : ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో పర్యటించనున్న సీఎం రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు.