Ex Minister Patnam on HYDRA Demolitions : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గెస్ట్హౌస్ నిర్మించామని మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానని ఆయన స్పష్టంచేశారు. హైడ్రాను తాను సమర్థిస్తున్నానని, తన గెస్ట్హౌస్కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు రాలేదని వెల్లడించారు.