Meeting in Guntur Jana Chaitanya Vedika: వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అధికారాల్ని, హక్కుల్ని కాల రాసిందని పలువురు నేతలు మండిపడ్డారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్వంలో జరిగిన చర్చా గోష్టి కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, సర్పంచుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వటం అభినందనియమన్నారు.