Miss World Contestants Visit Pillalamarri : మహబూబ్నగర్ జిల్లాలోని 700 ఏళ్లనాటి పిల్లలమర్రిని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. పిల్లలమర్రి చరిత్ర, ప్రాముఖ్యతను అధికారులు వారికి వివరించారు. మే 10 నుంచి హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా ఇవాళ 22 మంది అందగత్తెలతో కూడిన బృందం పిల్లలమర్రిని సందర్శించింది.
Category
🗞
NewsTranscript
00:00Music
00:04Music
00:08Music
00:12Music