Skip to playerSkip to main contentSkip to footer
  • 5/15/2025
CM Revanth Review Irrigation Dept : కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, ఉదండాపూర్​ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. కృష్ణాజలాల్లో న్యాయబద్ధమైన వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని జలసౌధలో నీటిపారుదల శాఖకి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి నదీజలాలు, అంతర్ రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.

Category

🗞
News
Transcript
00:00હાય્રબા જલ સોધલો નેટિ પારહિદલ સેકપહઈ મુખ્ય મંત્રિડ એવંત્રિડ સમિક્ષણ નેરવ હિંચ્ચ્ચ્
00:30પાલમોરુ રંગા એડ્ડિડ પ્રંજેક્ક્ત્ચ્ચ્ચ્ચ્ચ્ચ્ચ્ચ્ચ્ચ્ચ્�
01:00Thank you very much.
01:30Thank you very much.
02:00Thank you very much.

Recommended