Electricity Charges Down in AP : వైఎస్సార్సీపీ సర్కార్ ఐదేళ్ల పాలనలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డీ విరిస్తే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది.