Minister Kollu Ravindra on Excise Policy: నూతన ఎక్సైజ్ విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. లోపభూయిష్టమైన మద్యం విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పోయిందని వాపోయారు.