Ramprasad on New Buses in AP : గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క బస్సు కూడా కొనలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.