Investigation on Rayachoty Teacher Ahmed Death Case : అన్నమయ్య జిల్లా రాయచోటి ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. పిల్లల చేష్టలకే ఉపాధ్యాయుడు అహ్మద్ తనువు చాలించారని విద్యాశాఖాధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే,