Lok Sabha Election 2019 : సీఎం కొడుకు గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు..! || Oneindia Telugu
  • 5 years ago
Viral audio between two JDS leaders discussing about spending 150 crores for Nikhil Kumaraswamy win in Mandya, JDS leaders confessed the truth infront of IT and Election Commission?
#loksabhaelections2019
#jds
#nikhilkumaraswamy
#it
#ec
#electioncommission
#mandya
#sumalatha

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి హెహ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని గెలిపించుకోవడానికి రూ. 150 కోట్లు ఖర్చు చెయ్యాలని జేడీఎస్ పార్టీ నాయకులు చర్చించుకున్నారు. నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు చెయ్యాలని జేడీఎస్ నాయకులు మాట్లాడుకున్న ఆడియో వైరల్ అయ్యింది. తాము మాట్లాడుకున్న మాట వాస్తవమే అని జేడీఎస్ నాయకులు అంగీకరించారని గురువారం కొన్ని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో ఈసీ, ఐటీ శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.
Recommended