Skip to playerSkip to main contentSkip to footer
  • 5/21/2025
Flood Water in Sunkesula Barrage : కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు సుంకేసులకు బ్యారేజీకి భారీగా చేరుకుంటుంది. ఇన్ ఫ్లో 17 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 17 వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అలాగే జిల్లా వాసుల తాగునీటి కోసం కేసీ.కెనాల్ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే డ్యాం పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 1.15 టీఎంసీలుగా ఉంది.

Category

🗞
News
Transcript
00:00The

Recommended