శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీం ఇండియా . శ్రేయస్ అయ్యర్ 74, జడేజా 45 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అలాగే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది వరుసగా 11వ విజయం