Skip to playerSkip to main contentSkip to footer
  • 10/11/2021
Center vs states over the power crisis. About 70% of India's electricity is generated from coal.
#PowerCrisis
#Electricity
#Coal
#CoalShortage
#Power
#PMModi
#RKSingh
#ManishSisodia

భారతదేశం తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నదని, బొగ్గు కొరత కారణంగా డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ను తయారు చేయలేక పోతున్నారని తెలుస్తుంది. భారతదేశంలో 70 శాతం విద్యుత్తును బొగ్గు నుంచి తయారు చేస్తున్నారని అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 40 శాతం పెరగడంతో దిగుమతులు లేక రెండు ఏళ్ల కనిష్టానికి బొగ్గు నిల్వలు పడిపోయాయని చెప్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం విద్యుత్ సంక్షోభం లేదని, మూడు నాలుగు రోజుల్లో సమస్య సద్దుమణుగుతుందని చెప్పడం రాష్ట్రాలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

Category

🗞
News

Recommended