విధి నిర్వహణలో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోము.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే పోలీసుల నిజమైన కర్తవ్యం అంటున్నఏసీపీ విష్ణు మూర్తి..!!విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసు సిబ్బందిని దేశం స్మరించుకుంటోంది. పలు రాష్ట్రాల్లో అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు .