మరోసారి ఇలా జరిగితే ఊరుకోను: చంద్రబాబు
  • 6 years ago
The first day of assembly sessions beganTDP MLA and MLC's who faced strong Action from Chief Minister Chandrababu Naidu.He Said this is the Last time it Shouldn't be repeat once again.
#andhrapradesh
#amaravathi
#firstday
#assemblysessions
#participate
#ntrstatue
#homage
#cmchandrababu

అసెంబ్లీ సమావేశాల తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఎదురైంది. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత,ముఖ్యమంత్రే స్వయంగా పాల్గొంటున్నా...కార్యక్రమం గురించి ముందుగానే హెచ్చరించినా చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి కేవలం పదిహేను మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడనుంచి వచ్చేశాక ఉభయ సభల విప్‌లను పిలిచి వారికి గట్టిగా క్లాస్‌ తీసుకొన్నారు. వివరాల్లోకి వెళితే...
Recommended