బీజేపీ మోసాన్ని నిలదీయండి: చంద్రబాబు

  • 6 years ago
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday takes on at Central Government and YSRCP president YS Jaganmohan Reddy.
#chandrababunaidu
#tdp
#mps
#andhrapradesh
#ysjagan

విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున.. ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. పార్టీ ఎంపీలతో సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Recommended