Pawan Kalyan Meets Farmers & Women in Kadiri
  • 6 years ago
Pawan Kalyan address the gathering with farmers, experts and activists to know the issues being faced due to the drought conditions in the Anantapur district.

అనంతపురం జిల్లాలో కరువు సమస్యలను తీరుస్తామని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లాను కరువును బయట పడేస్తే ఎందరికో మేలు జరుగుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కరువు బారినుండి అనంతపురాన్ని రక్షించేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న కర్తవ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో ఉన్న సమస్యల కంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే తనకు ఇష్టమన్నారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో తమ ఇంటికి రావాలని ఎందరో ఆహ్వనించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

Recommended