2024 లో అధికారం ఎవరిదో తేల్చేసిన రెబెల్ ఎంపీ *AndhraPradesh | Telugu OneIndia

  • 2 years ago
Raghu Rama Krishnam Raju survey predicts TDP will form the government in AP after 2024 elections

2024 ఎన్నికల అనంతరం ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన రఘురామ కృష్ణంరాజు సర్వే. తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా సర్వేను విడుదల చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఈ సర్వేల సందడి మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా రఘురామ సర్వే ఉండటం ఆసక్తిగా మారింది.

#RaghuRamaRajuSurvey
#TDP
#YSRCP
#2024Elections
#CMjagan
#AndhraPradesh

Recommended