Man Mistakes Acid For Water: నిజామాబాద్ నగరంలో నీళ్లు అడిగితే యాసిడ్ ఇచ్చిన సేల్స్ మ్యాన్| ABP Desam

  • 2 years ago
Nizamabad నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చారు. దాహంగా ఉంటే నీళ్లు అడిగితే, అక్కడ ఓ సేల్స్ మాన్ యాసిడ్ ఇచ్చారు. దాన్నే ఆ కస్టమర్, సేల్స్ మ్యాన్ కూడా నీళ్లు అనుకుని తాగేశారు. ఇద్దరూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతూ జరిగిన ఘటన వివరించారు.

Recommended