Chittoor: మాజీ మేయర్‌ కాళ్లపైకి పోలీసులు జీపు - చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా| ABP Desam

  • 2 years ago
చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. చిత్తూరు మాజీ మేయర్ కటారీ హేమలత పైకి పోలీసు జీపు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు.

Recommended