Telangana : ఈటల ఎపిసోడ్‌లో రేవంత్ రెడ్డి బిగ్ బాంబ్.. కేటీఆర్ ని లాగేసాడు!
  • 3 years ago
Congress MP Revanth Reddy Questions CM KCR Over Etela Rajender Land Grabbing issue
#RevanthReddy
#TRSparty
#EtelaRajender
#KCR

తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలంలోని దేవరయాంజల్‌లో ఈటల,ఆయన బంధువులు వందల ఎకరాలు కబ్జా చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై రేవంత్ స్పందించారు. దేవరయాంజల్‌లో సీతారామస్వామి దేవాలయానికి చెందిన 1531 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని... ఇందులో మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Recommended