సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రీ సరస్వతి శిషు మందిర్, ముధోల్ || TeluguDaily24
#VaralakshmiVratam #telugudaily24
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతి శిషు మందిర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని సామాజిక పూజలు నిర్వహించడం జరిగింది. పాఠశాలలో నిర్వహించిన సామాజిక వ్రత పూజలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానాచార్యులు సారథి రాజు మాట్లాడుతూ ఈ వ్రతం చేయడం వల్ల సంతానం,సౌఫల్యం,సంపద ఫలితాలు, కలుగుతాయని నమ్మకం.ఈ వ్రతంతో ఆధ్యాత్మిక తో పాటు ఆచారణీయమైన జీవన విధాన సరళి లభిస్తోందన్నారు.సామూహిక వరలక్ష్మి వ్రతంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొందని పాఠశాల అధ్యక్షులు శివనాథ్,కార్యదర్శి మనజీ,సహకార్యదరి సుదర్శన్ , మాతాజీ ఆచార్యులు ,మహిళలు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రీ సరస్వతి శిషు మందిర్
Subscribe to #TeluguDaily24 for #todaynews #Politicalnews, #Entertainment and #Breakingnews and make sure to enable Push Notifications so you will never miss the #latestnews.
Stay tuned for the #latestupdates and in-depth analysis of #news around #Telangana and #AndhraPradesh!