అమల్లోకి జగన్ నవరత్నాల్లో మరో రత్నం.. రైతు భరోసా ఆరంభం..! || Oneindia Telugu
- 5 years ago
AP CM Jagan announced Rythu Bharosa implementation form october 15th. This was the one of the jagan Navaratnalu. He also ordered officers dissolve Annadata Sukhibhava.
#ysjagan
#jagannavaratnalu
#rythubharosa
#annadatasukhibhava
#tdp
#ycp
#chandrababu
#andhrapradesh
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో తన ఎన్నికల హామీ అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నవరత్నాల్లో కీలకమైన రైతు భరోసా పధకం అమలుకు నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో అక్టోబర్ 15 నుంచి 'రైతు భరోసా' కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులకు జగన్ తెలిపారు.
#ysjagan
#jagannavaratnalu
#rythubharosa
#annadatasukhibhava
#tdp
#ycp
#chandrababu
#andhrapradesh
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో తన ఎన్నికల హామీ అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నవరత్నాల్లో కీలకమైన రైతు భరోసా పధకం అమలుకు నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో అక్టోబర్ 15 నుంచి 'రైతు భరోసా' కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులకు జగన్ తెలిపారు.