రాళ్ళతో కొట్టుకున్న కాంగ్రెస్,TRS కార్యకర్తలు !! || Oneindia Telugu
  • 5 years ago
ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఫిరాయింపు కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య ఘర్షణకు కారణం అయ్యింది. ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీ , జడ్పీటీసి ఎన్నికల వేళ ఫిరాయింపు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇరు వర్గాల బాహాబాహీతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకునేదాకా వెళ్ళింది.
#telangana
#trs
#khammam
#fight
#activists
#congress
#MPTC
#ZPTC
#electioncampaign
Recommended