Sridevi Last Rites Mystery
- 6 years ago
Fans starts questioning on Sridevi Last rites. No family member responds on Sridevi Last Rites.
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం చెందారు. ఆమె మృతి సినిలోకానికి తీరని లోటు. ప్రముఖులంతా శ్రీదేవి మృతి పట్ల సంతాపం తెలియజేసి ఆమె నటిగా సాధించిన విజయాల్ని కొనియాడారు. అంతా చెబుతున్నారు. కానీ శ్రీదేవి మృతి విషయంలో నెలకొని ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు. శ్రీదేవి బాత్ టబ్ లో మూర్తి చెందినట్లు తెలిపారు. కానీ శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోతే గాయం కావాలి అంతే కానీ స్పృహ కోల్పోయి మృతి చెందేంతగా ఏం జరిగిందని మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు.
మేనల్లుడి పెళ్లికోసం దుబాయి వెళ్లిన శ్రీదేవి అక్కడ సరదాగా గడిపింది. కానీ వివాహం ముగిసాక కూడా శ్రీదేవి అక్కడే హోటల్ లో బసచేశారు. కానీ అనూహ్యంగా బాత్ టబ్ లో మరణించారు.
శ్రీదేవి బాత్ టబ్ లో ఎలా మరణించారు అనే ప్రశ్నకు ఎవరినుంచి కూడా సమాధానం లేదు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు నిలదీస్తున్న ప్రశ్న ఇది.
బాట్ టబ్ లో పొరపాటున పడిపోతే గాయం కావలి. శ్రీదేవికి ఎలాంటి గాయమైనట్లు కానీ వైద్యుల నివేదికలో లేదు. కానీ బాత్ టబ్ లో పడిన వెంటనే స్పృహ ఎలా కోల్పోయింది అనే ప్రశ్న అభిమానులని వేధిస్తోంది.
శ్రీదేవి మృతి విషయంలో నిజాల్ని అణచివేశారనే ఆరోపణ అభిమానులనుంచి నేరుగా వినిపిస్తోంది.
శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మిగిలిపోవలసిందేనా. అభిమానులు ఇక శ్రీదేవి మృతి విషయాన్ని వదిలేయాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవిది సహజమరణం అయితే ఇంత రాద్దాంతం ఉండేది కాదు. కానీ ఆమె దేశం కానీ దేశంలో ఓ హోటల్ లో మరణించిన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం చెందారు. ఆమె మృతి సినిలోకానికి తీరని లోటు. ప్రముఖులంతా శ్రీదేవి మృతి పట్ల సంతాపం తెలియజేసి ఆమె నటిగా సాధించిన విజయాల్ని కొనియాడారు. అంతా చెబుతున్నారు. కానీ శ్రీదేవి మృతి విషయంలో నెలకొని ఉన్న అనుమానాలు నివృత్తి కావడం లేదు. శ్రీదేవి బాత్ టబ్ లో మూర్తి చెందినట్లు తెలిపారు. కానీ శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోతే గాయం కావాలి అంతే కానీ స్పృహ కోల్పోయి మృతి చెందేంతగా ఏం జరిగిందని మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు.
మేనల్లుడి పెళ్లికోసం దుబాయి వెళ్లిన శ్రీదేవి అక్కడ సరదాగా గడిపింది. కానీ వివాహం ముగిసాక కూడా శ్రీదేవి అక్కడే హోటల్ లో బసచేశారు. కానీ అనూహ్యంగా బాత్ టబ్ లో మరణించారు.
శ్రీదేవి బాత్ టబ్ లో ఎలా మరణించారు అనే ప్రశ్నకు ఎవరినుంచి కూడా సమాధానం లేదు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు నిలదీస్తున్న ప్రశ్న ఇది.
బాట్ టబ్ లో పొరపాటున పడిపోతే గాయం కావలి. శ్రీదేవికి ఎలాంటి గాయమైనట్లు కానీ వైద్యుల నివేదికలో లేదు. కానీ బాత్ టబ్ లో పడిన వెంటనే స్పృహ ఎలా కోల్పోయింది అనే ప్రశ్న అభిమానులని వేధిస్తోంది.
శ్రీదేవి మృతి విషయంలో నిజాల్ని అణచివేశారనే ఆరోపణ అభిమానులనుంచి నేరుగా వినిపిస్తోంది.
శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మిగిలిపోవలసిందేనా. అభిమానులు ఇక శ్రీదేవి మృతి విషయాన్ని వదిలేయాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవిది సహజమరణం అయితే ఇంత రాద్దాంతం ఉండేది కాదు. కానీ ఆమె దేశం కానీ దేశంలో ఓ హోటల్ లో మరణించిన విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.