సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ, అమరావతి స్మార్ట్ సిటీకి మోడల్గా నిలిచేలా పుంగోల్ పాయింట్ కేవ్ ఎకో టౌన్ను పరిశీలించారు. సుస్థిర పట్టణ అభివృద్ధి, గ్రీన్ మొబిలిటీ, పబ్లిక్ హౌసింగ్లో అనుసరించదగిన అంశాలను అధ్యయనం చేశారు.