KCR ఒప్పందాల పై విచారణకు CM Revanth Reddy రేవంత్ ఆదేశం.. | Telugu OneIndia
  • 4 months ago
Revanth Govt Decided to order enquire on BRS Govt Electricity Agreements with Chattisgarh govt | ముఖ్యమంత్రి రేవంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్ ఘడ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద విచారణకు నిర్ణయించారు. జ్యుడిషియల్ విచారణకు శాసనసభలోనే రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పరిస్థితుల పైన ప్రభుత్వం సభలో శ్వేతపత్రం విడుదల చేసింది.


#cmrevanthreddy
#congress
#brs
#kcr
#electricitydepartment
#brs
#Telangana
#Komatireddyvenkatreddy
~PR.40~ED.232~
Recommended