కేసీఆర్ మాట తప్పితే పురుగులమందు తాగి చేస్తా.. మోత్కుపల్లి శపథం..
  • 6 months ago
దళిత బంధు విషయంలో సీఎం చంద్రశేఖర్ రావు మాట తప్పితే పురుగుల మందు తాగి చనిపోవడానికి సిద్దంగా ఉన్నానని సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఏపీతో చంద్రబాబు పైన కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు మోత్కుపల్లి.
Senior politician Motkupalli Narsimhulu has warned CM Chandrasekhar Rao
~ED.234~CR.236~CA.240~
Recommended